ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఎం.పి. వ్యంగంగా విమర్శ
- March 23, 2018కువైట్:మానవ హక్కుల కమీషన్ ఏర్పాటుపై చర్చ జరిపిన సమయంలో పార్లమెంట్ సభ్యుడు అద్నాన్ అబ్దుల్సాద్ ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ప్రచారాన్ని విమర్శించి ఇదొక అన్యాయమైన విషయమని విమర్శించారు. ఈ తరహా ప్రచారాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉండకూడదని ఆయన సూచించారు ఎందుకంటే, " మనం జాతీయ అసెంబ్లీలో ప్రవాసీయులకు మరియు పౌరులకు ఇరువురికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు ఉంచుకోవాలన్నారు " పార్లమెంట్ సభ్యుడు సఫా అల్-హషెమ్ నేతృత్వంలో అనేక మంది చట్టసభ సభ్యులు కువైట్ లో పనిచేస్తున్న మరియు నివసిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమ.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..