ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఎం.పి. వ్యంగంగా విమర్శ
- March 23, 2018కువైట్:మానవ హక్కుల కమీషన్ ఏర్పాటుపై చర్చ జరిపిన సమయంలో పార్లమెంట్ సభ్యుడు అద్నాన్ అబ్దుల్సాద్ ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ప్రచారాన్ని విమర్శించి ఇదొక అన్యాయమైన విషయమని విమర్శించారు. ఈ తరహా ప్రచారాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉండకూడదని ఆయన సూచించారు ఎందుకంటే, " మనం జాతీయ అసెంబ్లీలో ప్రవాసీయులకు మరియు పౌరులకు ఇరువురికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు ఉంచుకోవాలన్నారు " పార్లమెంట్ సభ్యుడు సఫా అల్-హషెమ్ నేతృత్వంలో అనేక మంది చట్టసభ సభ్యులు కువైట్ లో పనిచేస్తున్న మరియు నివసిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమ.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి