ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఎం.పి. వ్యంగంగా విమర్శ

- March 23, 2018 , by Maagulf
ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై  ఎం.పి. వ్యంగంగా విమర్శ

కువైట్:మానవ హక్కుల కమీషన్  ఏర్పాటుపై చర్చ జరిపిన సమయంలో పార్లమెంట్ సభ్యుడు అద్నాన్ అబ్దుల్సాద్ ప్రవాసీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ప్రచారాన్ని విమర్శించి ఇదొక అన్యాయమైన విషయమని విమర్శించారు. ఈ తరహా ప్రచారాలకు అసెంబ్లీ ఒక వేదికగా ఉండకూడదని ఆయన సూచించారు ఎందుకంటే, " మనం జాతీయ అసెంబ్లీలో ప్రవాసీయులకు మరియు పౌరులకు ఇరువురికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తు ఉంచుకోవాలన్నారు " పార్లమెంట్ సభ్యుడు సఫా అల్-హషెమ్ నేతృత్వంలో అనేక మంది చట్టసభ సభ్యులు కువైట్ లో పనిచేస్తున్న మరియు నివసిస్తున్న విదేశీయులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com