అబుదాబీ పోలీస్:మోటరిస్టుల కోసం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్
- March 23, 2018
అబుదాబీ పోలీస్ - జనరల్ కమాండ్, నేషనల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా మోటరిస్టులకు ఇ-మెసేజ్లు వెళతాయి. ఫాగ్, అసాధారణ వాతవరణం, ప్రమాదాలు వంటివాటి గురించి ఈ వార్నింగ్ సిస్టమ్ వాహనదారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తుంది. స్మార్ట్ టవర్స్ ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానం వాహనదారులకు ఉపయోగపడ్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీస్ ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. నేషనల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీతో కలిసి అబుదాబీ పోలీసులు ఈ సిస్టమ్ గురించి వర్క్ షాప్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









