సౌదీలో పౌరులపై దాడులను ఖండించిన భారత్
- March 28, 2018
న్యూఢిల్లీ : రియాద్ ప్రాంతంలోను , సౌదీ అరేబియాలోని ఇతర నగరాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు సాగుతుండడాన్ని బుధవారం భారత్ తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా పోరాడాలనే తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. యెమెన్ నుండి ఆదివారం ఇరానియన్ మద్దతుదారులైన హౌతి తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులతో దాడి చేశారని, ఒక వ్యక్తి మృతి చెందాడని సౌదీ అధికారులు తెలిపారు. ఆ దాడులను ఖండిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









