సౌదీలో పౌరులపై దాడులను ఖండించిన భారత్
- March 28, 2018
న్యూఢిల్లీ : రియాద్ ప్రాంతంలోను , సౌదీ అరేబియాలోని ఇతర నగరాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు సాగుతుండడాన్ని బుధవారం భారత్ తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా పోరాడాలనే తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. యెమెన్ నుండి ఆదివారం ఇరానియన్ మద్దతుదారులైన హౌతి తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులతో దాడి చేశారని, ఒక వ్యక్తి మృతి చెందాడని సౌదీ అధికారులు తెలిపారు. ఆ దాడులను ఖండిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







