టుస్సాడ్లో కోహ్లీ మైనపు బొమ్మ
- March 28, 2018
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు బమ్మను న్యూఢిల్లీలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. క్రికెటర్ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారుల జాబితాలోకి కోహ్లీ చేరనున్నారు. తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండంపై కోహ్లీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని, తాను జీవితకాలం ఈ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటానని పేర్కొంటూ టుస్సాడ్ కోహ్లీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మైనపు బొమ్మ ఏర్పాటు కోసం లండన్కు చెందిన టుస్సాడ్ నిపుణులు కోహ్లీని కలిసి 200 విధాలుగా ప్రత్యేమైన కొలతలు తీసుకుని వెళ్లారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









