విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్ కొత్త మూవీ షూటింగ్
- April 02, 2018
విశాఖ : యంగ్ హీరో శర్వానంద్ కేశవ ఫేమ్ సుధీర్ వర్మతో చేస్తున్న ప్రస్తుత మూవీ షూటింగ్ ఈనెల ఆరు నుంచి విశాఖలో మొదలు కానుంది. ఇందులో శర్వానంద్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ తరువాత షెడ్యూల్స్ను కాకినాడ, హైదరాబాద్లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నది. ప్రశాంత్ పిళ్ళ్కె సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









