విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్ కొత్త మూవీ షూటింగ్
- April 02, 2018
విశాఖ : యంగ్ హీరో శర్వానంద్ కేశవ ఫేమ్ సుధీర్ వర్మతో చేస్తున్న ప్రస్తుత మూవీ షూటింగ్ ఈనెల ఆరు నుంచి విశాఖలో మొదలు కానుంది. ఇందులో శర్వానంద్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ తరువాత షెడ్యూల్స్ను కాకినాడ, హైదరాబాద్లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నది. ప్రశాంత్ పిళ్ళ్కె సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







