బై బై పాక్, మళ్ళీ వస్తా : మలాలా

- April 02, 2018 , by Maagulf
బై బై పాక్, మళ్ళీ వస్తా : మలాలా

నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్‌జాహి సోమవారం తిరిగి బ్రటన్‌కు పయనమై వెళ్లారు. 2012లో తాలిబన్లు జరిపిన దాడిలో గాయపడ్డ మలాలా.. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్ వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఆమె రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం పేరెంట్స్‌తో పాటు ఇస్లామాబాద్ చేరుకున్న ఆమె స్వాట్ వ్యాలీలో ఉన్న తమ స్వంత ఇంటికి కూడా వెళ్లింది. తిరిగి స్వదేశానికి రావడంతో తన కల నిజమైనట్లు ఆమె చెప్పింది. నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com