బై బై పాక్, మళ్ళీ వస్తా : మలాలా
- April 02, 2018
నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్జాహి సోమవారం తిరిగి బ్రటన్కు పయనమై వెళ్లారు. 2012లో తాలిబన్లు జరిపిన దాడిలో గాయపడ్డ మలాలా.. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం బ్రిటన్ వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఆమె రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం పేరెంట్స్తో పాటు ఇస్లామాబాద్ చేరుకున్న ఆమె స్వాట్ వ్యాలీలో ఉన్న తమ స్వంత ఇంటికి కూడా వెళ్లింది. తిరిగి స్వదేశానికి రావడంతో తన కల నిజమైనట్లు ఆమె చెప్పింది. నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







