పాకిస్తాన్ లో పది మంది ఉగ్రవాదులకు మరణశిక్ష
- April 02, 2018
పది మంది ఉగ్రవాదులకు మరణశిక్షను అమలు పాకిస్తాన్ చేయబోతోంది. 10 మంది ఉగ్రవాదులు సుమారు 62 మందిని చంపినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. పెషావర్లోని ఫైవ్స్టార్ హోటల్పై దాడి చేసిన వారిని కూడా ఉరితీయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. సింగర్ సాబ్రిని హత్య చేసిన లిస్టులో ఇషాక్, ఆసిమ్లు ఉన్నారు. 2016, జూన్ 22న సూఫీ సింగర్ హత్య జరిగింది. సూఫీ సింగర్ అంజద్ సాబ్రిని హత్య చేసిన ఉగ్రవాది కూడా ఆ జాబితాలో ఉన్నాడు. పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పుకు ఆర్మీ జనరల్ ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







