'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' గా పటౌడీ యువరాజు
- April 02, 2018
పటౌడీ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ గారాల పట్టి తైమూర్. పుట్టీపుట్టగానే సోషల్మీడియాలో వైరల్ అయిపోయాడు తైమూర్ అలీ ఖాన్. ఆదివారం కరీనా తన కుమారుడితో కలిసి దర్శకుడు పునిత్ మల్హోత్రాను కలవడానికి వెళ్లారు. పునిత్ ప్రస్తుతం 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా.. పునిత్ను కలిసి 'మా అబ్బాయిని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 5'లో తీసుకోండి' అని అడిగారట. ఇందుకు పునిత్ స్పందిస్తూ..'ఇది చాలా పెద్ద విషయం' అన్నారట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..