'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' గా పటౌడీ యువరాజు
- April 02, 2018
పటౌడీ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ గారాల పట్టి తైమూర్. పుట్టీపుట్టగానే సోషల్మీడియాలో వైరల్ అయిపోయాడు తైమూర్ అలీ ఖాన్. ఆదివారం కరీనా తన కుమారుడితో కలిసి దర్శకుడు పునిత్ మల్హోత్రాను కలవడానికి వెళ్లారు. పునిత్ ప్రస్తుతం 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా.. పునిత్ను కలిసి 'మా అబ్బాయిని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 5'లో తీసుకోండి' అని అడిగారట. ఇందుకు పునిత్ స్పందిస్తూ..'ఇది చాలా పెద్ద విషయం' అన్నారట.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







