'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' గా పటౌడీ యువరాజు
- April 02, 2018
పటౌడీ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ గారాల పట్టి తైమూర్. పుట్టీపుట్టగానే సోషల్మీడియాలో వైరల్ అయిపోయాడు తైమూర్ అలీ ఖాన్. ఆదివారం కరీనా తన కుమారుడితో కలిసి దర్శకుడు పునిత్ మల్హోత్రాను కలవడానికి వెళ్లారు. పునిత్ ప్రస్తుతం 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా.. పునిత్ను కలిసి 'మా అబ్బాయిని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 5'లో తీసుకోండి' అని అడిగారట. ఇందుకు పునిత్ స్పందిస్తూ..'ఇది చాలా పెద్ద విషయం' అన్నారట.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







