సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం
- December 02, 2015
తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు నటుడు సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం చేస్తున్నట్ల ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సీఎం జయలలితను కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ రూ. 10 లక్షలు సాయం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







