ముంబై లో 'బయోటాయిలెట్స్' నిర్మాణం
- April 03, 2018
గతేడాది అక్షయ్కుమార్, భూమి పెండ్నేకర్ కాంబినేషన్లో వచ్చిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా'. మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేసే సామాజిక సందేశంతో వచ్చింది. అయితే మురికివాడల్లో ఉండి మరుగుదొడ్డి సౌకర్యం లేనివారు ముంబైలోని జుహు బీచ్లో బహిరంగ మలవిసర్జన చేస్తుండటాన్ని సోషల్మీడియా ద్వారా అందరికీ తెలిపింది అక్షయ్ వైఫ్ ట్వింఖిల్ ఖన్నా. ఈ నేపథ్యంలో అక్షయ్కుమార్ స్వయంగా బయోటాయిలెట్స్ ఏర్పాటు చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శివసేన నేత ఆదిత్యా థాకరే సాయంతో అక్షయ్కుమార్ రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆధునిక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









