ముంబై లో 'బయోటాయిలెట్స్' నిర్మాణం
- April 03, 2018
గతేడాది అక్షయ్కుమార్, భూమి పెండ్నేకర్ కాంబినేషన్లో వచ్చిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా'. మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేసే సామాజిక సందేశంతో వచ్చింది. అయితే మురికివాడల్లో ఉండి మరుగుదొడ్డి సౌకర్యం లేనివారు ముంబైలోని జుహు బీచ్లో బహిరంగ మలవిసర్జన చేస్తుండటాన్ని సోషల్మీడియా ద్వారా అందరికీ తెలిపింది అక్షయ్ వైఫ్ ట్వింఖిల్ ఖన్నా. ఈ నేపథ్యంలో అక్షయ్కుమార్ స్వయంగా బయోటాయిలెట్స్ ఏర్పాటు చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శివసేన నేత ఆదిత్యా థాకరే సాయంతో అక్షయ్కుమార్ రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆధునిక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశాడు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







