ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి
- April 03, 2018
మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జీశాట్-6ఏ ఉప గ్రహం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గుండె పోటు వచ్చినట్లు ఉందని ఇస్రో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూ.270 కోట్ల ఖరీదైన ఈ శాటిలైట్ను ప్రయోగిస్తే చివరగా ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గతంలో ఉప గ్రహాలు ప్రయోగించినప్పుడు సమస్యలు తలెత్తితే ముందస్తు సూచనలు వచ్చేవన్నారు. కానీ ఈ సారి మాత్రం ఉపగ్రహం ఎలాంటి సూచనలు లేకుండా ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. అందుకే దాన్ని కనుగొనేందుకు మరింత సమయం పడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..