ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి
- April 03, 2018
మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జీశాట్-6ఏ ఉప గ్రహం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గుండె పోటు వచ్చినట్లు ఉందని ఇస్రో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూ.270 కోట్ల ఖరీదైన ఈ శాటిలైట్ను ప్రయోగిస్తే చివరగా ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గతంలో ఉప గ్రహాలు ప్రయోగించినప్పుడు సమస్యలు తలెత్తితే ముందస్తు సూచనలు వచ్చేవన్నారు. కానీ ఈ సారి మాత్రం ఉపగ్రహం ఎలాంటి సూచనలు లేకుండా ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. అందుకే దాన్ని కనుగొనేందుకు మరింత సమయం పడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









