ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి
- April 03, 2018
మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జీశాట్-6ఏ ఉప గ్రహం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గుండె పోటు వచ్చినట్లు ఉందని ఇస్రో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూ.270 కోట్ల ఖరీదైన ఈ శాటిలైట్ను ప్రయోగిస్తే చివరగా ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గతంలో ఉప గ్రహాలు ప్రయోగించినప్పుడు సమస్యలు తలెత్తితే ముందస్తు సూచనలు వచ్చేవన్నారు. కానీ ఈ సారి మాత్రం ఉపగ్రహం ఎలాంటి సూచనలు లేకుండా ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. అందుకే దాన్ని కనుగొనేందుకు మరింత సమయం పడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







