444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ స్వాధీనం
- April 04, 2018
కువైట్: ఫుడ్ మరియు న్యూట్రిషన్ ఇన్స్పెక్షన్ టీమ్స్, 444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ అలాగే పికెల్డ్ ఎగ్ ప్లాంట్స్ (మక్దౌస్)ను స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేసినట్లు హవాల్లీ ఇన్స్పెక్షన్ మేనేజర్ అలి హాషిమ్ చెప్పారు. అహ్మదీ ఇన్స్పెక్షన్ మేనేజర్ జౌద్ అల్ జల్లాల్ మాట్లాడుతూ, అహ్మదీ టీమ్స్ రెండు స్టోర్స్ని అబు హలిఫా మరియు ఎగాలియాలో మూసివేసినట్లు, రెండు సైటేషన్స్ని ఫైల్ చేసినట్లు, నలుగురు కార్మికుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తమ హెల్త్ సర్టిఫికెట్స్ ఇచ్చేవరకు వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. అలాగే 17 వార్నింగ్ నోటీసుల్ని ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్కి పంపామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









