444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ స్వాధీనం
- April 04, 2018
కువైట్: ఫుడ్ మరియు న్యూట్రిషన్ ఇన్స్పెక్షన్ టీమ్స్, 444 కిలోల ఇనెడిబుల్ ఆలివ్స్ అలాగే పికెల్డ్ ఎగ్ ప్లాంట్స్ (మక్దౌస్)ను స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేసినట్లు హవాల్లీ ఇన్స్పెక్షన్ మేనేజర్ అలి హాషిమ్ చెప్పారు. అహ్మదీ ఇన్స్పెక్షన్ మేనేజర్ జౌద్ అల్ జల్లాల్ మాట్లాడుతూ, అహ్మదీ టీమ్స్ రెండు స్టోర్స్ని అబు హలిఫా మరియు ఎగాలియాలో మూసివేసినట్లు, రెండు సైటేషన్స్ని ఫైల్ చేసినట్లు, నలుగురు కార్మికుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తమ హెల్త్ సర్టిఫికెట్స్ ఇచ్చేవరకు వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది. అలాగే 17 వార్నింగ్ నోటీసుల్ని ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్కి పంపామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







