డంపింగ్ డెడ్ ఫిష్: ఇద్దరు ఫిషర్మెన్ అరెస్ట్
- April 04, 2018
మస్కట్: మెరైన్ కంట్రోల్ టీమ్ - మస్కట్ గవర్నరేట్, ఇద్దరు ఫిషర్మెన్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఖుర్మ్ బీచ్లో డెడ్ ఫిష్ డంపింగ్ సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ ఈ విషయమై స్పందిస్తూ, ఫిషర్మెన్కి లైసెన్స్ వున్నప్పటికీ, నిషేధించబడిన చర్యలకు వీరు పాల్పడినట్లు పేర్కొంది. అల్ సరూఫ్ అనే వలని చేపల వేట కోసం నిందితులు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ప్రాసిక్యూషన్ వీరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









