డంపింగ్ డెడ్ ఫిష్: ఇద్దరు ఫిషర్మెన్ అరెస్ట్
- April 04, 2018
మస్కట్: మెరైన్ కంట్రోల్ టీమ్ - మస్కట్ గవర్నరేట్, ఇద్దరు ఫిషర్మెన్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఖుర్మ్ బీచ్లో డెడ్ ఫిష్ డంపింగ్ సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ ఈ విషయమై స్పందిస్తూ, ఫిషర్మెన్కి లైసెన్స్ వున్నప్పటికీ, నిషేధించబడిన చర్యలకు వీరు పాల్పడినట్లు పేర్కొంది. అల్ సరూఫ్ అనే వలని చేపల వేట కోసం నిందితులు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ప్రాసిక్యూషన్ వీరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







