ఫిబ్రవరిలో ఒమన్కి వచ్చిన 71,000 మంది క్రూజ్ విజిటర్స్
- April 06, 2018
మస్కట్: ఫిబ్రవరిలో ఒమన్కి 71,000 మంది క్రూయిజ్ షిప్ విజిటర్స్ వచ్చారు. ఈ విషయాన్ని ఒమన్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. తన తాజా టూరిజం ఇండెక్స్లో ఈ వివరాల్ని ఎన్సిఎస్ఐ పొందుపర్చింది. క్రూయిజ్ టూరిజంకి సంబంధించి ఒమన్కి పూర్తి సామర్థ్యం వుంది. అలాగే విజిటర్స్ ఒమన్ని భద్రత పరంగా అత్యంత మేలైన ప్రాంతంగా భావిస్తుంటారు. దానికి క్రూయిజ్ ఓ అందమైన మార్గంగా ఎంచుకుంటుంటారని ట్రావెల్ ఏజెంట్ ఒకరు చెప్పారు. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సైతం, పర్యాటకుల్ని ఆకర్షించేందుకోసం పలు వాటర్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ని అందుబాటులో వుంచింది. డైవింగ్, సర్ఫిస్త్రంగ్ వంటివి సుల్తానేట్లోని సుల్తాన్ కబూస్ పోర్ట్, ఖసబ్ పోర్ట్, సలాలా పోర్ట్ క్రూయిజర్స్కి అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







