తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- April 06, 2018
నిరుద్యోగులకు రాష్ట్ర హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి శుభవార్త అందించారు. త్వరలో 4 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అయన వెల్లడించారు. ఇందులో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీష్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







