యూఏఈ ప్రీమియర్ 'నేషనల్ డే' శుభాకాంక్షలు
- December 02, 2015
యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన రిసెప్షన్ సెర్మనీకి హాజరవ్వాల్సిందిగా తన అడ్వయిజర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫాను నియమించారు ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. బహ్రెయిన్లో యూఏఈ రాయబారి అబ్దుల్రెదా అబ్దుల్లా ఖౌరీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. షేక్ ఖలీఫా బిన్ రషీదల్ అల్ ఖలీఫా, సేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ ఖలీఫా, మంత్రులు, సీనియర్ అదికారులు, అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైమ్ మినిస్టర్ పంపిన సందేశాన్ని ఆయన సలహాదారు ఈ కార్యక్రమంలో చదివి వినిపించారు. బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బహ్రెయిన్ అభివృద్ధిని యూఏఈ ఆదర్శకంగా తీసుకుంటుందనీ, అలాగే బహ్రెయిన్కి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికీ సిద్ధంగా ఉన్నామని షేక్ సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







