యూఏఈ ప్రీమియర్ 'నేషనల్ డే' శుభాకాంక్షలు
- December 02, 2015
యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన రిసెప్షన్ సెర్మనీకి హాజరవ్వాల్సిందిగా తన అడ్వయిజర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫాను నియమించారు ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. బహ్రెయిన్లో యూఏఈ రాయబారి అబ్దుల్రెదా అబ్దుల్లా ఖౌరీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. షేక్ ఖలీఫా బిన్ రషీదల్ అల్ ఖలీఫా, సేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ ఖలీఫా, మంత్రులు, సీనియర్ అదికారులు, అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైమ్ మినిస్టర్ పంపిన సందేశాన్ని ఆయన సలహాదారు ఈ కార్యక్రమంలో చదివి వినిపించారు. బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బహ్రెయిన్ అభివృద్ధిని యూఏఈ ఆదర్శకంగా తీసుకుంటుందనీ, అలాగే బహ్రెయిన్కి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికీ సిద్ధంగా ఉన్నామని షేక్ సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







