ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్లా?:రజినీకాంత్
- April 08, 2018
కావేరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం తమిళనాట ఉద్యమం ఉధృతమైంది. పార్టీ ఆందోళనకు సినిమావాళ్లు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. కేంద్రం కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళ నటినటుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సినీనటులు విశాల్, సూర్య, కార్తీ, విజయ్, సత్యరాజ్, శివకార్తికేయన్, ఆర్కే సెల్వమణి, ధాను తదితరులు పాల్గొన్నారు. రజనీకాంత్, కమల్హాసన్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై తమిళ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అటు రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నాయకుడు టీటీవీ దినకరన్, క్రికెట్ అభిమానులు ఈ సమయంలో ఐపీఎల్ మ్యాచ్లను బాయ్కాట్ చేసి తమిళ రైతులకు అండగా నిలవాలని, కావేరి బోర్డు కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







