సింగపూర్ ప్రతిపక్ష నేతగా భారత సంతతి ఎంపీ
- April 08, 2018
సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ ప్రీతం సింగ్(41) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో సింగపూర్ ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ కొత్త సెక్రటరీ జనరల్గా ప్రీతంను ఎన్నుకున్నారు. 2011 మే లో జరిగిన ఎన్నికల్లో థియా ఖియాంగ్పై న్యాయవాది అయిన ప్రీతం విజయం సాధించారు. 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్న లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ప్రీతం సింగ్ కు అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!