సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!
- July 27, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయ జాతీయుడు జార్జ్ ఫిలిప్.. సెలవుల కోసం తన స్వస్థలానికి వెళుతుండగా మరణించాడు. ఆయనకు 66 ఏళ్లు. జార్జ్ గురువారం సెలవుపై కువైట్ నుంచి కేరళలోని తన స్వస్థలానికి వెళ్లాడు. అధికారుల కథనం ప్రకారం, అతను తన ఇంటికి వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. అతడికి భార్య సరసు, పిల్లలు ఎమిల్ జార్జ్, నిమిల్, రేష్మ ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు OMR2,000 ఫైన్..!!
- AI తప్పుడు కంటెంట్ పోస్టులు..వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!









