సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!

- July 27, 2024 , by Maagulf
సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!

కువైట్: కువైట్‌కు చెందిన భారతీయ జాతీయుడు జార్జ్ ఫిలిప్.. సెలవుల కోసం తన స్వస్థలానికి వెళుతుండగా మరణించాడు. ఆయనకు 66 ఏళ్లు. జార్జ్ గురువారం సెలవుపై కువైట్ నుంచి కేరళలోని తన స్వస్థలానికి వెళ్లాడు. అధికారుల కథనం ప్రకారం, అతను తన ఇంటికి వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. అతడికి భార్య సరసు,  పిల్లలు ఎమిల్ జార్జ్, నిమిల్, రేష్మ ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com