ఫేస్ బుక్ వరద బాధితులకు బాసటగా ...
- December 03, 2015
వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ బాసటగా నిలిచింది. వరదలతో తమవారి క్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నై వాసుల స్టేటస్ ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వలన చెన్నై వాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్ గా ఉన్నామని తెలిపుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు ఆటోమెటిక్ గా చేరిపోతుంది. గతంలో పారిస్ దాడుల నేపథ్యంలో కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







