ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ
- April 10, 2018
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ 'రేస్ 3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయిలో జరిగింది. అనుమతి లేకుండా భారత్ విడిచి వెళ్ళకూడదని కోర్టు తీర్పు వెలువరించటంతో చిత్రీకరణను భారత్లోనే కొనసాగించాలని చిత్ర బృందం నిర్ణయించించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







