ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ
- April 10, 2018
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ 'రేస్ 3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయిలో జరిగింది. అనుమతి లేకుండా భారత్ విడిచి వెళ్ళకూడదని కోర్టు తీర్పు వెలువరించటంతో చిత్రీకరణను భారత్లోనే కొనసాగించాలని చిత్ర బృందం నిర్ణయించించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









