ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ
- April 10, 2018
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ 'రేస్ 3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయిలో జరిగింది. అనుమతి లేకుండా భారత్ విడిచి వెళ్ళకూడదని కోర్టు తీర్పు వెలువరించటంతో చిత్రీకరణను భారత్లోనే కొనసాగించాలని చిత్ర బృందం నిర్ణయించించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









