శక్తిమంతమైన రైలింజన్ జాతికి అంకితం - మోదీ
- April 10, 2018
దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ రైలింజన్నుబిహార్ లోని మాధేపురాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 12000 హర్స్పవర్ సామర్థ్యం గల ఈ విద్యుత్ రైలింజన్ మాధేపురాలోని విద్యుత్ రైలింజన్ల ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ రైలింజన్తో రష్యా, చైనా, జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఇంజిన్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత రైల్వే, ఫ్రాన్స్కు చెందిన అల్స్టామ్ సంస్థ సంయుక్తంగా మాధేపురాలో విద్యుత్ రైలింజన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







