మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్
- April 10, 2018
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ టిక్కెట్ కేటాయింపు విషయంలో చర్చజరుగుతోంది. మండ్య నియోజక వర్గం నుంచి అంబరీష్ పోటీ చేయవలసి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను పోటీ చేయలేనని తన స్థానంలో భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం సుమలతకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుమలతకు టికెట్ గ్రాంట్ చేశారు. దీంతో సుమలత రాజకీయ బరిలోకి దిగడం ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







