తైమూర్ని క్రికెటర్ని చేయాలని ఉంది
- April 11, 2018
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన కొడుకు తైమూర్ అలీ ఖాన్ను క్రికెటర్ని చేస్తానని చెపుతోంది. కరీనా వివాహం చేసుకున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు. వీరిద్దరి కుమారుడైన తైమూర్ని స్టార్ని చేయాలనుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు కరీనా మాట్లాడుతూ 'తైమూర్ చిన్నవాడైనా మాకంటే ఎక్కువ స్టార్డమ్ వచ్చిందనిపిస్తోంది. వాడి కెరీర్ విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడంలేదు. కానీ నాకు మాత్రం తైమూర్ని క్రికెటర్ని చేయాలని ఉంది' అని చెప్పింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







