రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!
- April 11, 2018
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి కాంపౌండ్ నుంచి మరే సినిమా రాలేదు. అయితే రాంచరణ్, ఎన్టీఆర్లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరెకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు నానీ రోల్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు ఆ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్,చరణ్ లకు సంబంధించిన చిత్రమని చెప్పారు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు నానీ పై విధంగా స్పందించాడు. అయితే రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని, ఆ అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







