రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!
- April 11, 2018
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి కాంపౌండ్ నుంచి మరే సినిమా రాలేదు. అయితే రాంచరణ్, ఎన్టీఆర్లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరెకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు నానీ రోల్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు ఆ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్,చరణ్ లకు సంబంధించిన చిత్రమని చెప్పారు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు నానీ పై విధంగా స్పందించాడు. అయితే రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని, ఆ అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









