రాజమౌళి మూవీలో ఈగ రీ ఎంట్రీ..!!
- April 11, 2018
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి కాంపౌండ్ నుంచి మరే సినిమా రాలేదు. అయితే రాంచరణ్, ఎన్టీఆర్లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరెకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రంలో వీరిద్దరితో పాటు నానీ రోల్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు ఆ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్,చరణ్ లకు సంబంధించిన చిత్రమని చెప్పారు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు నానీ పై విధంగా స్పందించాడు. అయితే రాజమౌళితో కలిసి పనిచేయాలని ఉందని, ఆ అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- భారతీయులు శ్రీలంకకు ఉచితంగా వెళ్లవచ్చు..
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









