తెలంగాణ: మక్కాలో ఉచిత వసతికి 1286 మంది ఎంపిక
- April 11, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు మక్కాలో ఉచిత వసతి సదుపాయం కల్పించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. హైదరాబాద్ చౌమాహల్లా ప్యాలెస్లో ఉపముఖ్యమంత్రి మహమ్మద్అలీ, హజ్కమిటీ ఛైర్మన్ మసిహుల్లాఖాన్ ఆధ్వర్యంలో డ్రా ద్వారా ఎంపిక నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి 1286 మందిని రుబాక్ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారికి మక్కాలో ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయం లభిస్తుందని అలీ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









