చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం
- April 14, 2018అమెరికాలోని చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సాయిపల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సారి దాదాపు వందమంది భక్తుల ఇళ్లలోకి సాయిపల్లికి వెళ్లినట్లు వివరించారు. సాయిబాబా పల్లకి సేవలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన సాయినాధున్ని భజనలు, కీర్తనలతో పూజిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భక్తుల ఇళ్లలో పండుగవాతావరణం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ