మౌనం వీడాలని మోదీకి మన్మోహన్ చురక
- April 18, 2018మౌనం వీడి మాట్లాడాని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. 'నేను మాట్లాడటం లేదని నన్ను 'మౌన్ మోహన్ సింగ్'గా సంబోధించారు. మాట్లాడటం నేర్చుకోవాలని నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే మౌన సూత్రాన్ని మోదీ పాటిస్తున్నారు. అప్పుడు నాకిచ్చిన సలహానే ఇప్పుడు మీరు పాటించండి. దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న అంశాలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? అత్యాచార ఘటనలపై నోరు విప్పరేం? మీరు ఒక ప్రధాని హోదాలో ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు' అని మన్మోహన్ అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ