కువైట్:ఏప్రిల్ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి
- April 19, 2018
కువైట్: రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్, ఈ నెల 22 లోగా ఉల్లంఘనులు అమ్నెస్టీని వినియోగించుకోవాలని సూచించింది. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా అల్ సబా అమ్నెస్టీకి సంబంధించి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీకంటే ముందు ఎవరైతే దేశంలోకి వచ్చి, వారి టెంపరరీ రెసిడెన్సీ వీసా గడువు తీరినా ఇంకా ఒమన్లోనే వుంటున్నారో, వారికి అమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత కూడా వారు దేశం విడిచి వెళ్ళని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి వుంటుంది. అమ్నెస్టీ సమయంలో ఎలాంటి జరీమానాలు చెల్లించాల్సిన అవసరం వుండదు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!