కువైట్:ఏప్రిల్ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి
- April 19, 2018కువైట్: రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్, ఈ నెల 22 లోగా ఉల్లంఘనులు అమ్నెస్టీని వినియోగించుకోవాలని సూచించింది. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా అల్ సబా అమ్నెస్టీకి సంబంధించి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీకంటే ముందు ఎవరైతే దేశంలోకి వచ్చి, వారి టెంపరరీ రెసిడెన్సీ వీసా గడువు తీరినా ఇంకా ఒమన్లోనే వుంటున్నారో, వారికి అమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత కూడా వారు దేశం విడిచి వెళ్ళని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి వుంటుంది. అమ్నెస్టీ సమయంలో ఎలాంటి జరీమానాలు చెల్లించాల్సిన అవసరం వుండదు.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్