కువైట్:ఏప్రిల్ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి
- April 19, 2018
కువైట్: రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్, ఈ నెల 22 లోగా ఉల్లంఘనులు అమ్నెస్టీని వినియోగించుకోవాలని సూచించింది. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా అల్ సబా అమ్నెస్టీకి సంబంధించి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీకంటే ముందు ఎవరైతే దేశంలోకి వచ్చి, వారి టెంపరరీ రెసిడెన్సీ వీసా గడువు తీరినా ఇంకా ఒమన్లోనే వుంటున్నారో, వారికి అమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత కూడా వారు దేశం విడిచి వెళ్ళని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి వుంటుంది. అమ్నెస్టీ సమయంలో ఎలాంటి జరీమానాలు చెల్లించాల్సిన అవసరం వుండదు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి