కువైట్:ఏప్రిల్‌ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి

- April 19, 2018 , by Maagulf
కువైట్:ఏప్రిల్‌ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి

కువైట్‌: రెసిడెన్సీ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఈ నెల 22 లోగా ఉల్లంఘనులు అమ్నెస్టీని వినియోగించుకోవాలని సూచించింది. డిప్యూటీ ప్రీమియర్‌, ఇంటీరియర్‌ మినిస్టర్‌ షేక్‌ ఖాలిద్‌ అల్‌ జర్రా అల్‌ సబా అమ్నెస్టీకి సంబంధించి ఇచ్చిన గ్రేస్‌ పీరియడ్‌ ఏప్రిల్‌ 22తో ముగుస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీకంటే ముందు ఎవరైతే దేశంలోకి వచ్చి, వారి టెంపరరీ రెసిడెన్సీ వీసా గడువు తీరినా ఇంకా ఒమన్‌లోనే వుంటున్నారో, వారికి అమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత కూడా వారు దేశం విడిచి వెళ్ళని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి వుంటుంది. అమ్నెస్టీ సమయంలో ఎలాంటి జరీమానాలు చెల్లించాల్సిన అవసరం వుండదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com