ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018
- April 18, 2018
ఢిల్లీలో మరోసారి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇవాళ ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఢిల్లీ ఏరో సిటీలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుమారు 20 లక్షల మంది నిపుణులు హాజర య్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!