ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018
- April 18, 2018ఢిల్లీలో మరోసారి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇవాళ ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఢిల్లీ ఏరో సిటీలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుమారు 20 లక్షల మంది నిపుణులు హాజర య్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ