ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018
- April 18, 2018
ఢిల్లీలో మరోసారి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇవాళ ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఢిల్లీ ఏరో సిటీలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుమారు 20 లక్షల మంది నిపుణులు హాజర య్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







