ఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018
- April 18, 2018
ఢిల్లీలో మరోసారి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇవాళ ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఢిల్లీ ఏరో సిటీలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుమారు 20 లక్షల మంది నిపుణులు హాజర య్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







