సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి
- April 23, 2018సౌదీ అరేబియాలో నలుగురు బ్రిటన్కి చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్ ట్రావెల్ కంపెనీ పేర్కొంది. హాషిమ్ ట్రావెల్ వెల్లడించిన వివరాల ప్రకారం 18 మందితో యాత్రీకులతో కూడిన బస్సు మక్కా నుంచి మదీనా వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. గాసోలైన్ ట్యాంకర్ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా వెస్ట్ ప్రాంతంలోని అల్ ఖైస్కి దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫారిన్ ఆఫీస్ పేర్కొంది. 15 ఏళ్ళుగా యాత్రీకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు