సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి
- April 23, 2018
సౌదీ అరేబియాలో నలుగురు బ్రిటన్కి చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్ ట్రావెల్ కంపెనీ పేర్కొంది. హాషిమ్ ట్రావెల్ వెల్లడించిన వివరాల ప్రకారం 18 మందితో యాత్రీకులతో కూడిన బస్సు మక్కా నుంచి మదీనా వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. గాసోలైన్ ట్యాంకర్ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా వెస్ట్ ప్రాంతంలోని అల్ ఖైస్కి దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫారిన్ ఆఫీస్ పేర్కొంది. 15 ఏళ్ళుగా యాత్రీకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







