డిప్యూటీ కలెక్టర్గా కిదాంబి రిపోర్ట్
- May 03, 2018
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్గా సొంత జిల్లా గుంటూరు కలెక్టరేట్లో రిపోర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం గుంటూరు కలెక్టర్ కోన శశిధర్కు తన నియామక పత్రాన్ని అందజేశాడు. డిప్యూటీ కలెక్టర్గా 72 వారాల శిక్షణను కూడా సొంత జిల్లా గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సమయంలో శ్రీకాంత్తో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఉన్నాడు. ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో.. శ్రీకాంత్కు సీఎం చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







