డిప్యూటీ కలెక్టర్గా కిదాంబి రిపోర్ట్
- May 03, 2018
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్గా సొంత జిల్లా గుంటూరు కలెక్టరేట్లో రిపోర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం గుంటూరు కలెక్టర్ కోన శశిధర్కు తన నియామక పత్రాన్ని అందజేశాడు. డిప్యూటీ కలెక్టర్గా 72 వారాల శిక్షణను కూడా సొంత జిల్లా గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సమయంలో శ్రీకాంత్తో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఉన్నాడు. ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో.. శ్రీకాంత్కు సీఎం చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం