మాస్క్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 04, 2018
మస్కట్: ఇద్దరు పాకిస్తానీ చిన్నారులు సోహార్లోని ఓ మాస్క్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 5, 3 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు అల్ ఫత్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మాస్క్లోని ఓ కార్నర్లో తలెత్తిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలాజ్ అల్ ఖబైల్ మాస్క్లో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..