మాస్క్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 04, 2018
మస్కట్: ఇద్దరు పాకిస్తానీ చిన్నారులు సోహార్లోని ఓ మాస్క్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 5, 3 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు అల్ ఫత్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మాస్క్లోని ఓ కార్నర్లో తలెత్తిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలాజ్ అల్ ఖబైల్ మాస్క్లో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







