మాస్క్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 04, 2018
మస్కట్: ఇద్దరు పాకిస్తానీ చిన్నారులు సోహార్లోని ఓ మాస్క్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 5, 3 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు అల్ ఫత్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మాస్క్లోని ఓ కార్నర్లో తలెత్తిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలాజ్ అల్ ఖబైల్ మాస్క్లో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







