మాస్క్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 04, 2018
మస్కట్: ఇద్దరు పాకిస్తానీ చిన్నారులు సోహార్లోని ఓ మాస్క్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 5, 3 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు అల్ ఫత్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మాస్క్లోని ఓ కార్నర్లో తలెత్తిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలాజ్ అల్ ఖబైల్ మాస్క్లో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







