సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'
- May 04, 2018
నాగ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మహానటి. ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్పై దృష్టి సారించింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాపై భారీ బజ్ నెలకొంది. సావిత్రి జీవిత కథను తెలుసుకునేందుకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







