మళ్లీ పంజా విసురుతున్న ఎబోలా..
- May 08, 2018
కాంగో:ఎబొలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. కాంగోలో తాజాగా ఈ వ్యాధి బారిన పడి 17 మంది చనిపోయారని కాంగో ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఒ కాంగో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎబోలాను నియంత్రించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేసింది. ఎబోలా వ్యాధి కాంగోను 1976 నుంచే పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







