మళ్లీ పంజా విసురుతున్న ఎబోలా..
- May 08, 2018
కాంగో:ఎబొలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. కాంగోలో తాజాగా ఈ వ్యాధి బారిన పడి 17 మంది చనిపోయారని కాంగో ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఒ కాంగో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎబోలాను నియంత్రించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేసింది. ఎబోలా వ్యాధి కాంగోను 1976 నుంచే పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









