ఇండోనేషియా:బద్దలైన మెరపి అగ్నిపర్వతం
- May 11, 2018
జకార్తా: ఇండోనేషియాలోని జావాద్వీపంపై గల మెరపి అగ్నిపర్వతం శుక్రవారం ఉదయం బద్దలైంది. బిలం నుంచి 5500 మీటర్ల ఎత్తున బూడిద, పొగ ఎగసిపడుతున్నాయి. 16,400 అడుగుల ఎత్తున బూడిద ఎగసిపడుతుండటంతో, పర్వతానికి 30 కిమీ దూరంలోని ఇండోనేషియా సాంస్కృతిక రాజధాని యోగ్యాకర్తా సైతం ధూళితో నిండిపోయింది. దేశంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. 2010లో ఇదే అగ్నిపర్వతం పేలడంతో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. పేలిపోనున్న హవాయి అగ్ని పర్వతం లాస్ఏంజెలెస్: హవాయిలో గురువారం నుంచి లావాను వెదజల్లుతున్న కిలోయియా అగ్నిపర్వతం భారీగా పేలిపోవడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం జాతీయ ఉద్యానవనాన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







