మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను
- May 13, 2018
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాది ప్రాంతాలలో మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను, పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం తుఫాను ధాటికి నాలుగురాష్ట్రాలలో 41మంది మృతిచెందగా,చాలా మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్లో చిన్న పిల్లలతో సహా 12మంది మృతిచెందారు. భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో, విద్యుత్కు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, శివారు ప్రాంతాలలో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు రైలు, మెట్రో సేవలు నిలిచిపోయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







