ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి ..ఏడుగురి మృతి
- May 13, 2018
ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం మూడు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది బలయ్యారు. సురాబయాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ వద్ద మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది. సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







