ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి ..ఏడుగురి మృతి
- May 13, 2018
ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం మూడు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది బలయ్యారు. సురాబయాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ వద్ద మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది. సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







