2 బస్సుల ఢీ: 32 మందికి గాయాలు
- May 14, 2018
అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు మ్రాదంలో 32 మంది గాయాల పాలయ్యారు. పెప్సికోలా ఇంటర్సెక్షన్ వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ రెడ్ సిగ్నల్ని జంప్ చేయడమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఆపరేషన్స్ రూమ్కి సాయంత్రం 4.35 నిమిషాల సమయంలో సమాచారం అందడంతో, వెంటనే పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖయిల్ చెప్పారు. 31 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







