నిఫా వైరస్: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్ హెచ్చరిక
- May 23, 2018
బహ్రెయిన్ జాతీయులు భారతదేశంలోని కేరళకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భయంకరమైన నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని బహ్రెయిన్ కాన్సులేట్ ఈ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా తమ పౌరులకు చేయడం జరిగింది. సాధారణ ఫ్లూ తరహాలోనే ఈ నిఫా వైరస్ సోకినవారిలో లక్షణాలు కన్పిస్తాయి. 10 మంది ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 9 మంది నిఫా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కేరళ పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోనూ నిఫా వైరస్కి సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







