నిఫా వైరస్: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్ హెచ్చరిక
- May 23, 2018
బహ్రెయిన్ జాతీయులు భారతదేశంలోని కేరళకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భయంకరమైన నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని బహ్రెయిన్ కాన్సులేట్ ఈ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా తమ పౌరులకు చేయడం జరిగింది. సాధారణ ఫ్లూ తరహాలోనే ఈ నిఫా వైరస్ సోకినవారిలో లక్షణాలు కన్పిస్తాయి. 10 మంది ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 9 మంది నిఫా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కేరళ పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోనూ నిఫా వైరస్కి సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









