మెకును అలర్ట్: బస్ రూట్స్ని రద్దు చేసిన మవసలాత్
- May 23, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్) సైక్లోన్ మెకును కారణంగా ఆరు రూట్లలో బస్సుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుంచి దోఫార్, వుస్తా తదితర రూట్లకు బస్సుల్ని రద్దు చేశారు. మే 24 నుంచి ఈ బస్సుల రద్దు అమల్లోకి వస్తుంది. ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మవసలాత్ పేర్కొంది. మస్కట్ - సలాలా, మస్కట్ - మార్ముల్, మస్కట్ - దుక్మ్, సలాలా - మజైయూనా, దుక్మ్ - హైమా మరియు సలాలా - మార్ముల్ మార్గాల్లో బస్సుల్ని మవసలాత్ నిలిపివేస్తుంది. గురువారం ఈ రూట్లలో కేవలం మూడు ట్రిప్స్ మాత్రమే నడుస్తాయి. సైక్లోన్ తీవ్రత తగ్గాక ఈ రూట్లలో బస్సులు యధాతథంగా నడుస్తాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







