మెకును అలర్ట్: బస్ రూట్స్ని రద్దు చేసిన మవసలాత్
- May 23, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్) సైక్లోన్ మెకును కారణంగా ఆరు రూట్లలో బస్సుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుంచి దోఫార్, వుస్తా తదితర రూట్లకు బస్సుల్ని రద్దు చేశారు. మే 24 నుంచి ఈ బస్సుల రద్దు అమల్లోకి వస్తుంది. ప్రయాణీకుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మవసలాత్ పేర్కొంది. మస్కట్ - సలాలా, మస్కట్ - మార్ముల్, మస్కట్ - దుక్మ్, సలాలా - మజైయూనా, దుక్మ్ - హైమా మరియు సలాలా - మార్ముల్ మార్గాల్లో బస్సుల్ని మవసలాత్ నిలిపివేస్తుంది. గురువారం ఈ రూట్లలో కేవలం మూడు ట్రిప్స్ మాత్రమే నడుస్తాయి. సైక్లోన్ తీవ్రత తగ్గాక ఈ రూట్లలో బస్సులు యధాతథంగా నడుస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..