'లోఫర్' ఆడియో విడుదల ..
- December 07, 2015
మెగా యువ హీరో వరుణ్ తేజ్, దిశా పఠాని జంటగా నటించిన చిత్రం 'లోఫర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియోను సోమవారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ముఖ్య అథితులుగా హీరో ప్రభాస్, దర్శకుడు రామ్ గోపాల్వర్మ హాజరై సీడీని ఆవిష్కరించారు. సునీల్ కశ్యప్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కార్యక్రమంలో నాగబాబు, నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, అశోక్కుమార్, రేవతి, అలీ, సి.కల్యాణ్, సీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!







