'లోఫర్' ఆడియో విడుదల ..
- December 07, 2015
మెగా యువ హీరో వరుణ్ తేజ్, దిశా పఠాని జంటగా నటించిన చిత్రం 'లోఫర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియోను సోమవారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ముఖ్య అథితులుగా హీరో ప్రభాస్, దర్శకుడు రామ్ గోపాల్వర్మ హాజరై సీడీని ఆవిష్కరించారు. సునీల్ కశ్యప్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కార్యక్రమంలో నాగబాబు, నిర్మాతలు దిల్రాజు, సురేష్బాబు, అశోక్కుమార్, రేవతి, అలీ, సి.కల్యాణ్, సీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!









