నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- May 31, 2018
మస్కట్: నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించారు. 52 మంది విద్యార్థుల్లో 32 మంది డిస్టింక్షన్లో పాస్ కాగా, 46 శాతం మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 94.4 శాతం మార్కులతో అర్చా దిలీప్ కుమార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, నందు శ్రీకుమార్ (93.4 శాతంతో) రెండో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. మార్వా ఫాజెల్, ఫాసిత్, ఎలియాస్ మాథ్యూ మూడో స్థానం దక్కించుకున్నారు. సబ్జెక్ట్ టాపర్స్ - మర్వా ఫాజెల్ (95 ఇంగ్లీష్, 97 మలయాళం), శ్రీనిధి (956 హిందీ, 97 సోషల్), షమ్మామ్మా (91 అరబిక్), ఫాసిత్ (97 సోషల్ సైన్స్), అరుణ కిరణ్ (మేథ్స్ 98), నందు శ్రీకుమార్ (99 సైన్స్). ప్రిన్సిపాల్ జాన్ జార్జ్ మరియు, ప్రెజిడెంట్ ఎస్ఎంసి ఫాజల్ ఉర్ రెహ్మాన్, స్టూడెంట్స్ని అభినందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







