బహ్రెయిన్:కుమారుడి మృతదేహం రాకముందే తల్లి మృతి
- May 31, 2018
బహ్రెయిన్:బహ్రెయిన్లో 30 ఏళ్ళుగా నివసిస్తూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సుకు నడరాజన్ (50) ఇటీవల మరణించగా, అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆమె తల్లి మృతి చెందడం అందర్నీ కలచివేసింది. తీవ్రమైన గుండెపోటుతో సుకు తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మే 15న తీవ్ర అనారోగ్యంతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో సుకు నడరాజన్ ప్రాణాలు యకోల్పోయారు. బహ్రెయిన్లో సోషల్ వర్కర్స్ సుకు మృతదేహాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బహ్రెయిన్ నుంచి ఇండియాలోని ఎయిర్పోర్ట్కి సుకు మృతదేహం చేరుకోవడానికి ముందే అతని తల్లి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మీద బెంగతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







