బాబోయ్ కేరళ సరుకు వద్దంటున్న గల్ప్ మార్కెట్
- June 05, 2018
నిఫా వైరస్ వార్తలతో కేరళ అంటేనే వణికి పోతున్నారు జనం. కేరళకు ఎవరైనా వెళ్లినా.. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా అనుమానంగా చూసే పరిస్థితి దాపురించింది. దాదాపు చాలా వస్తువుల దిగుమతిని నిఫా భయంతో నిషేధం విధించింది గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా,దుబాయ్.100 టన్నుల పండ్లను, కూరగాయలతో పాటు వివిధ తాజా ఉత్పత్తులను కూడా దేశంలోనికి అనుమతించకుండా ఆపేసినట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎన్సిఫాలిటిస్ అనే జబ్బు వస్తుంది. దీని కారణంగా మెదడు వాపునకు గురవుతుంది. దాంతో పాటు జ్వరం, తలనొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వంటి లక్షణాలు కనపడతాయి. ఇప్పటి వరకు కేరళలో ఈ వైరస్ సోకి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో 2 వేల మందిని అనుమానితులుగా గుర్తించి చికిత్సనందిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







