పాక్ నుంచి డ్రోన్ సాయంతో భారత్లోకి డ్రగ్స్ సరఫరా
- June 06, 2018
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా సరకును సరిహద్దులు దాటించడానికి డ్రోన్ల సాయం తీసుకుంటోంది. డ్రోన్ల సాయంతో హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాలకు తరలిస్తోంది. తాజాగా గురుదాస్పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్లు బీఎస్ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది. ఓ ప్లాస్టిక్ సంచీలో ప్యాక్ చేసిన డ్రగ్స్తో కూడిన డ్రోన్ను 200 మీటర్ల ఎత్తులో గుర్తించి సైన్యం అప్రమత్తమైంది. ఈ విషయాన్ని పసిగట్టిన డ్రోన్ మాదకద్రవ్యాలను డెలివరీ చేయకుండానే పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







