పాక్ నుంచి డ్రోన్ సాయంతో భారత్లోకి డ్రగ్స్ సరఫరా
- June 06, 2018
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా సరకును సరిహద్దులు దాటించడానికి డ్రోన్ల సాయం తీసుకుంటోంది. డ్రోన్ల సాయంతో హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాలకు తరలిస్తోంది. తాజాగా గురుదాస్పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్లు బీఎస్ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది. ఓ ప్లాస్టిక్ సంచీలో ప్యాక్ చేసిన డ్రగ్స్తో కూడిన డ్రోన్ను 200 మీటర్ల ఎత్తులో గుర్తించి సైన్యం అప్రమత్తమైంది. ఈ విషయాన్ని పసిగట్టిన డ్రోన్ మాదకద్రవ్యాలను డెలివరీ చేయకుండానే పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







