చైనాకు బయలు దేరిన నరేంద్ర మోడీ
- June 08, 2018
న్యూఢిల్లీ : చైనాలోని క్వింగ్డావోలో రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) సమావేశాల్లో పాల్గనేందుకు నరేంద్రమోడీ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆరు వారాల మోడీ చైైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ సహకార సంస్థను విస్తరించిన తర్వాత ఏర్పాటవుతున్న తొలి సమావేశాల్లో అక్కడాయన పాల్గంటారు. గత ఏడాది కజకిస్థాన్ లో జరిగిన ఆస్తానా సమ్మిట్లో భారత్, పాకిస్థాన్లకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. శాశ్వత సభ్యత్వం లభించిన తర్వాత ఈ సమావేశాల్లో పాల్గంటున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉగ్రవాదంపై పోరాటం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు మోడీ క్వింగ్డావో చేరుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







