అమెరికా:తెలుగువారు నివాసముంటున్న భవనంలో అగ్నిప్రమాదం
- June 10, 2018
అమెరికాలోని మేరిల్యాండ్ లో తెలుగువారు నివాసముంటున్న భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. పూర్తిగా కలపతో కట్టిన మూడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉంటున్న 15 కుటుంబాలకు చెందిన వారు భయంతో కిందకు పరుగులుతీశారు. అయితే ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే సంఘటనా స్థలానికిచేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పై రెండు అంతస్థులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ భవనంలో 5 తెలుగు కుటుంబాల వారు నివాసముంటున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తానా సభ్యులు బాధితులకు తమ వంతు సహాయ అందించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







