అబుదాబీలో ఆల్కహాల్పై 30 శాతం అదనపు ఫీజు
- June 11, 2018
ఆల్కహాల్ బెవరేజెస్ వాడకాన్ని కొంతమేర తగ్గించే దిశగా 30 శాతం అదనపు పీజుని ఆయా ఉత్పత్తులపై వేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నాన్ ముస్లిమ్స్కి 230 దిర్హామ్ల ఫీజుని స్పెషల్ లైసెన్సుల కోసం కూడా విధించారు. జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అబుదాబీ, అల్ అయిన్ రీజియన్స్లో ధరల మార్పు వుంటుంది. ఇప్పటిదాకా 150 దిర్హామ్లుగా వున్న ధర ఇకపై 195గా వుంబోతోందని, వినియోగదారులపై ఈ భారం పడుతుందని విక్రయదారులు చెబుతున్నారు. కాగా, స్పిన్నీస్ ఔట్లెట్ మాత్రం ఆల్కహాల్ బెవరేజెస్పై డిస్కౌంట్ ఇవ్వాల్సి వుంటుందనీ, వినియోగదారుల మేలు కోసమే ఇలా చేయక తప్పదని పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం గల్ఫ్ రీజియన్లో యూఏఈ ఆల్కహాల్ కంజంప్షన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







