అబుదాబీలో ఆల్కహాల్పై 30 శాతం అదనపు ఫీజు
- June 11, 2018
ఆల్కహాల్ బెవరేజెస్ వాడకాన్ని కొంతమేర తగ్గించే దిశగా 30 శాతం అదనపు పీజుని ఆయా ఉత్పత్తులపై వేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నాన్ ముస్లిమ్స్కి 230 దిర్హామ్ల ఫీజుని స్పెషల్ లైసెన్సుల కోసం కూడా విధించారు. జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అబుదాబీ, అల్ అయిన్ రీజియన్స్లో ధరల మార్పు వుంటుంది. ఇప్పటిదాకా 150 దిర్హామ్లుగా వున్న ధర ఇకపై 195గా వుంబోతోందని, వినియోగదారులపై ఈ భారం పడుతుందని విక్రయదారులు చెబుతున్నారు. కాగా, స్పిన్నీస్ ఔట్లెట్ మాత్రం ఆల్కహాల్ బెవరేజెస్పై డిస్కౌంట్ ఇవ్వాల్సి వుంటుందనీ, వినియోగదారుల మేలు కోసమే ఇలా చేయక తప్పదని పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం గల్ఫ్ రీజియన్లో యూఏఈ ఆల్కహాల్ కంజంప్షన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో వుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







