అబుదాబీలో ఆల్కహాల్పై 30 శాతం అదనపు ఫీజు
- June 11, 2018
ఆల్కహాల్ బెవరేజెస్ వాడకాన్ని కొంతమేర తగ్గించే దిశగా 30 శాతం అదనపు పీజుని ఆయా ఉత్పత్తులపై వేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నాన్ ముస్లిమ్స్కి 230 దిర్హామ్ల ఫీజుని స్పెషల్ లైసెన్సుల కోసం కూడా విధించారు. జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అబుదాబీ, అల్ అయిన్ రీజియన్స్లో ధరల మార్పు వుంటుంది. ఇప్పటిదాకా 150 దిర్హామ్లుగా వున్న ధర ఇకపై 195గా వుంబోతోందని, వినియోగదారులపై ఈ భారం పడుతుందని విక్రయదారులు చెబుతున్నారు. కాగా, స్పిన్నీస్ ఔట్లెట్ మాత్రం ఆల్కహాల్ బెవరేజెస్పై డిస్కౌంట్ ఇవ్వాల్సి వుంటుందనీ, వినియోగదారుల మేలు కోసమే ఇలా చేయక తప్పదని పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం గల్ఫ్ రీజియన్లో యూఏఈ ఆల్కహాల్ కంజంప్షన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో వుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







